వరంగల్ జిల్లా ఐనవోలు మండలం లింగమోరిగూడెం గ్రామంలో ఓ గీత కార్మికుడు తాటిచెట్టు ఎక్కి పైనే మృతి చెందాడు. గ్రామస్థుల వివరాల ప్రకారం. గ్రామానికి చెందిన సత్తయ్య గౌడ్ ఆదివారం ఉదయం తాటి చెట్టు కల్లు తీసేందుకు ఎక్కారు. ఈ క్రమంలో గుండెపోటు వచ్చి పైనే మృతి చెందినట్లు తెలిపారు.