రైతులు సద్వినియోగం చేసుకోవాలి

84பார்த்தது
రైతులు సద్వినియోగం చేసుకోవాలి
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన బీమా సౌకర్యాన్ని రైతు కుటుంబాలు సద్వినియోగం చేసుకోవాలని వరంగల్ జిల్లా వ్యవసాయాధికారి ఉషాదయాల్ మంగళవారం వరంగల్ నగరంలో తెలిపారు. మృతి చెందిన రైతు కుటుంబానికి రూ. 5 లక్షలు బీమా వస్తుంది. అర్హులైన ప్రతీ రైతు సమీప రైతు వేదికలోని ఏఈవోలను కలిసి సంబంధిత ధ్రువపత్రాలతో ఆన్లైన్లో నమోదు చేయించు కోవాలి. చివరి తేదీ ఆగస్టు 5లోపు చేయించుకోవలన్నారు.

தொடர்புடைய செய்தி