పోషణ మాస ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్

59பார்த்தது
పోషణ మాసం 2024 సెప్టెంబర్ 1 నుండి సెప్టెంబర్ 30 వరకు పురస్కరించుకొని సోమవారం ఖిలవరంగల్లో పోషణ మాసం ముగింపు కార్యక్రమాలలో వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారదా పాల్గొన్నారు. తల్లులు పిల్లలందరికీ సరైన పోషకాహారం అందించాలని, వారికి మంచి ఎదుగుదలను అందించాలని, మూడు సంవత్సరాల పిల్లలని అంగన్వాడి సెంటర్లకి ప్రీస్కూల్ ఎడ్యుకేషన్ కోసం పంపించాలని కోరారు.

தொடர்புடைய செய்தி