పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన బీజేపీ అభ్యర్థి

70பார்த்தது
వరంగల్ తూర్పులోని పోలింగ్ కేంద్రాలను సోమవారం బిజెపి ఎమ్మెల్సీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి సందర్శించారు. విద్యావంతులు మేధావులు ఈ అవకాశాన్ని సద్వినియం చేసుకోవాలని అన్నారు. మోడీ లాంటి వారు ఉన్న బిజెపిని గెలిపించాలని విద్యావంతులు డిసైడ్ అయి ఉన్నారని ఖచ్చితంగా బిజెపి గెలుపు సాధిస్తుందని ఆశభావం వ్యక్తం చేశారు. పట్టణ గ్రామీణ ప్రాంతాలలో పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు బార్లు తీరి ఉన్నారన్నారు.

தொடர்புடைய செய்தி