కెనాల్ పై పార్కింగ్ చేసిన టిప్పర్ చోరీ

55பார்த்தது
కెనాల్ పై పార్కింగ్ చేసిన టిప్పర్ చోరీ
వరంగల్ మట్టెవాడ పీఎస్ పరిధిలోని కెనాల్ పై పార్కింగ్ చేసిన టిప్పర్ చోరీకి గురైనట్లు సోమవారం సీఐ తుమ్మ గోపి తెలిపారు. ధర్మసాగర్ కి చెందిన ముప్పారపు దుర్గారాజుకు చెందిన టిప్పర్ ను ఈ నెల 9న డ్రైవర్ శేఖర్ ములుగురోడ్డులోని దత్తక్షేత్రం సమీపంలో పార్కింగ్ చేశాడు. 10వ తేదీన ఉదయం వచ్చి చూడగా టిప్పర్ కనబడలేదు. దాని విలువ రూ. 26లక్షలు ఉంటుందని తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

தொடர்புடைய செய்தி