భవనం పైనుంచి పడి విద్యార్థికి గాయాలు

75பார்த்தது
పెదకోడేపాక జోగంపల్లికి చెందిన త్రినాథ్ అనే విద్యార్థి దామెరలోని ఒక స్కూల్ హాస్టల్ లో ఐదు రోజుల క్రితం ఏడవ తరగతిలో జాయిన్ అయ్యాడు. ఉదయం లేచి నడుస్తూ రెండెంతస్తుల పై నుండి జారిపడ్డాడు. స్కూలు యాజమాన్యం వరంగల్లోని ప్రయివేట్ హాస్పిటల్ కి హుటాహుటిన తరలించారు. తదనంతరం శ్రీనాథ్ తల్లిదండ్రులకు కాల్ చేసి చెప్పారు. రెండు కాళ్ళు విరిగాయని, ప్రాణం పోయేఅవకాశం ఉండేదని శుక్రవారం బంధువులు ఆరోపిస్తున్నారు

தொடர்புடைய செய்தி