కరీమబాద్ లో 70 కోతుల పట్టివేత

60பார்த்தது
కరీమబాద్ లో విపరీతంగా కోతులు ఇండ్లలోకి చొరబడి ఇంటిలోని వస్తువులన్నీ చిందర వందర చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నందున, ప్రజల ఫిర్యాదు మేరకు 70 కోతులను పట్టుకు వెళ్లడం జరిగిందని 40వ డివిజన్ కార్పొరేటర్ మరుపల్ల రవి అన్నారు. సోమవారం బల్దియా ఆధ్వర్యంలో 70 కోతులను బోన్లలో బంధించడం జరిగిందని, ఇంకా వందలాది కోతులు డివిజన్లో సంచరిస్తున్నాయన్నారు.

தொடர்புடைய செய்தி