వరంగల్ లో 30. 19% పోలింగ్

73பார்த்தது
వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ఓటింగ్ మందకోడిగా సాగుతుంది. సోమవారం వరంగల్ జిల్లాలో 12 గంటల వరకు 30. 19% మాత్రమే ఓటింగ్ పోల్ అయింది. వరంగల్ ఖమ్మం నల్గొండ మొత్తం 12 గంటల వరకు 29. 30 శాతం ఓటింగ్ పోలైంది. ఎండ తీవ్రత ఎక్కువ అవుతున్న నేపథ్యంలో ఓటర్లు నెమ్మదిగా వస్తున్నారు. ఎండ తీవ్రత గంట గంటకు పెరుగుతున్న నేపథ్యంలో ఓటింగ్ శాతం తగ్గే అవకాశాలు ఉన్నాయి.

தொடர்புடைய செய்தி