వరంగల్ నగరాన్ని పారిశ్రమికంగా అభివృద్ధి చేస్తా

56பார்த்தது
వరంగల్ నగరాన్ని పారిశ్రమికంగా అభివృద్ధి చేస్తా
వరంగల్ నగరాన్ని పారిశ్రమికంగా అభివృద్ధి చేయడంతోపాటు యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చిత్త శుద్ధితో కృషి చేస్తుందని వరంగల్ ఎంపీ కడియం కావ్య అన్నారు. శుక్రవారం సాయంత్రం నిట్ వరంగల్లో నిర్వహించిన సీఐఐ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ ఇంటరాక్టివ్ కార్యక్రమానికి ల్ ఎంపీ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. వరంగల్ జిల్లా సమగ్ర అభివృద్ధే ద్యేయమని అన్నారు.

தொடர்புடைய செய்தி