టీపీసీసీ అద్యక్షుడుతో ఎంపీ, ఎమ్మెల్యే

63பார்த்தது
టీపీసీసీ అద్యక్షుడుతో ఎంపీ, ఎమ్మెల్యే
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా పదవీ బాధ్యతలు చేపట్టిన మహేష్ కుమార్ గౌడ్ ని శనివారం హైదారాబాద్ లోని గాంధీ భవన్ లో స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, వరంగల్ ఎంపీ కడియం కావ్య కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నియోజకవర్గ పరిధిలోని సమస్యలపై, కాంగ్రెస్ పార్టీ అందించిన పథకాలపై చర్చించారు.

தொடர்புடைய செய்தி