అవగాహన లేని పాలన కొనసాగిస్తున్నారు

58பார்த்தது
ప్రభుత్వం ఎటువంటి ఆంక్షలు లేకుండా రైతులందరికీ వెంటనే రుణమాఫీ చేయాలని స్టేషన్ ఘన్పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య డిమాండ్ చేశారు. చిల్పూర్ మండలం మల్లాపూర్ లోని ఇండియన్ బ్యాంకు వద్ద నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో గురువారం రాజయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేవంత్ రెడ్డి పాలన అవగాహన లేకుండా కొనసాగుతుందని ఎద్దేవా చేశారు.

தொடர்புடைய செய்தி