స్థలానికి ఫెన్సింగ్ వేయాలి

84பார்த்தது
జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ రైల్వే బ్రిడ్జి ఫ్లైఓవర్ కింద 627 సర్వే నెంబర్ భూమిలో కూరగాయల మార్కెట్ నిర్మించనున్నారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి శుక్రవారం అధికారులతో కలిసి స్థలాన్ని పరిశీలించారు. మూడు ఎకరాల ఒక్క గుంటకు పూర్తిగా హద్దులు నిర్ణయించి ఫెన్సింగ్ వేయాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు.

தொடர்புடைய செய்தி