నిలిచిన నీటి సరఫరా

67பார்த்தது
నిలిచిన నీటి సరఫరా
రఘునాథపల్లి మండలం కంచనపల్లిలో ఇంటింటికి మిషన్ భగీరథ నీరు అందించేందుకు పైప్లైన్ వేసిన నీటి సరఫరా అందకపోవడంతో ప్రజలు తాగునీటికి ఇబ్బందులు పడుతున్నారు. పైప్ లైన్ వేసి ఇంకా వాటికి నల్లాలు అమర్చలేదు. ప్రధాన పైప్లైన్ ధ్వంసమై ఏడాది గడుస్తున్న మరమ్మత్తులు చేపట్టకపోవడంతో ఇబ్బంది పడుతున్నారు. సంబంధిత అధికారులు పట్టించుకోవడంలేదని సోమవారం ప్రజలు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి చొరవ తీసుకోవాలన్నారు.

தொடர்புடைய செய்தி