టెట్ పరీక్షకు పకడ్బందీగా ఏర్పాట్లు

64பார்த்தது
టెట్ పరీక్షకు పకడ్బందీగా ఏర్పాట్లు
ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) సోమవారం నుంచి జూన్ 2 వరకు జరగనున్నాయి. ఈ పరీక్షకు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 15, 949 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. అభ్యర్థుల కోసం నాలుగు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షకు పకడ్బందీగా ఏర్పాట్లు చేసినట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు. అభ్యర్థులు గంట ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు.

தொடர்புடைய செய்தி