బాధిత కుటుంబానికి బియ్యం అందజేసిన మార్కెట్ డైరెక్టర్

478பார்த்தது
బాధిత కుటుంబానికి బియ్యం అందజేసిన మార్కెట్ డైరెక్టర్
జనగామ జిల్లా జఫర్గడ్ మండలంలోని తిమ్మాపూర్ ఎస్సి కాలనీకి చెందిన పులి సోమయ్య తల్లి మారేమ్మ (105) అనారోగ్యంతో ఇటీవల చనిపోగా తెలంగాణ రాష్ట్ర తొలి ఉపముఖ్యమంత్రి డా. తాటికొండ రాజన్న ఆదేశానుసారం బాధిత కుటుంబ సభ్యులకు ఒక ప్యాకెట్ బియాన్ని సాయంగా ఇచ్చిన స్టేషన్ ఘనపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ పెంతల రాజ్ కుమార్, కార్యక్రమంలో స్వామి, రాజు, రమేష్, యాదయ్య తదితరులు పాల్గొన్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி