శ్రీ ఆంజనేయ స్వామి పటం ఊరేగించిన హనుమాన్ భక్తులు

1729பார்த்தது
శ్రీ ఆంజనేయ స్వామి పటం ఊరేగించిన హనుమాన్ భక్తులు
జఫర్గడ్ మండలంలోని తిమ్మాపూర్ గ్రామంలో ఈరోజు శ్రీ ఆంజనేయ స్వామి పటం ఊరేగింపు చేయడం, భక్తులు మంగళ హారతులతో కొబ్బరికాయతో ఆంజనేయస్వామిని స్వాగతించడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్టేషన్ ఘనపూర్ మార్కెట్ డైరెక్టర్ పెంతల రాజ్ కుమార్, గురుస్వాములు కోడి మాల రాజు, గుండె కుమార్, హనుమాన్ స్వాములు పులి శ్రవణ్, గాదె ప్రశాంత్, ఎర్ర హరీష్, గోనె గణేష్, గాదె శ్రావణ్, పెండ్లి ప్రశాంత్, గాదె శ్రీను, హనుమాన్ భక్తులు పాల్గొన్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி