వేలేరులో పర్యటించిన మాజీ ఎమ్మెల్యే

81பார்த்தது
హనుమకొండ జిల్లా వేలేరు మండల కేంద్రంలో స్టేషన్ ఘన్పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య పర్యటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఉపఎన్నికలో భాగంగా ఓటింగ్ సరళిని సోమవారం పరిశీలించారు. అనంతరం కార్యకర్తలను పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி