నైతిక విలువలను పాటించాలి: ఎంపీ

81பார்த்தது
నైతిక విలువలను పాటించాలి: ఎంపీ
నైతిక విలువలను పాటించడం ద్వారా మాత్రమే ఒక వ్యక్తికి నిజమైన స్వేచ్ఛ లభిస్తుందని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య అన్నారు.
ఆదివారం హైదరాబాద్ నాంపల్లిలో జరిగిన జమాతే ఇస్లామీ హింద్ మహిళా విభాగం ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా మహిళలు, బాలికలను లక్ష్యంగా చేసుకుని పెరుగుతున్న లైంగిక హింస, హత్యల గురించి ప్రజలను చైతన్యవంతం చేయడానికి "నైతికత స్వేచ్ఛ" పేరుతో 10వేల మంది మహిళలతో నిర్వహించిన సమావేశానికి హాజరయ్యారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி