చిల్పూర్ ఆలయంలో భక్తుల కొలహలం

57பார்த்தது
జనగామ జిల్లా చిల్పూర్ మండల కేంద్రంలో కొలువై ఉన్న శ్రీ బుగులు వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శనివారం భక్తుల కోలాహలం నెలకొంది. భక్తులు ఉదయం నుంచే పెద్ద ఎత్తున ఆలయానికి చేరుకొని ఆ స్వామి వారిని దర్శించుకున్నారు. అర్చకులు సైతం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి వచ్చిన భక్తులకు అర్చకులు తీర్థప్రసాదాలు అందజేశారు.

தொடர்புடைய செய்தி