పేదల ఆరోగ్యానికి సీఎంఅర్ ఎఫ్ ఆర్థిక భరోసా

51பார்த்தது
పేదల ఆరోగ్యానికి సీఎంఅర్ ఎఫ్ ఆర్థిక భరోసా
పేదల ఆరోగ్యానికి సీఎంఆర్ఎఫ్ ఆర్థిక భరోసా అని ఎంపీ కడియం కావ్య అన్నారు. హనుమకొండ జిల్లా వేలేరు మండల కేంద్రానికి చెందిన మహమ్మద్ తయ్యబ్ అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఈ విషయం ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఎంపీ కావ్య దృష్టికి రాగా సీఎం సహాయనిధి నుండి 2 లక్షల 50 వేల రూపాయల చెక్కును శనివారం ఎంపీ కావ్య ఆయనకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி