హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం కరుణాపురంలోని క్రీస్తు జ్యోతి ప్రార్థన మందిరాన్ని ఎంపీ కడియం కావ్య ఎమ్మెల్యే కడియం శ్రీహర
ి సోమవారం సందర్శించారు. మందిరంలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం కడియం కావ్య మాట్లాడుతూ మందిరం అభివృద్ధికి తన వంతుగా సహాయ సహకారాలు అందిస్తానని చెప్పారు.