ప్రజలంతా సుభిక్షంగా ఉండాలి

65பார்த்தது
ప్రజలంతా సుభిక్షంగా ఉండాలి
హనుమకొండ జిల్లా వేలేరు మండల కేంద్రంలో రేణుక ఎల్లమ్మ తల్లి పండుగ ఉత్సవాలు జరుగుతున్నాయి. మంగళవారం యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సద్దాం హుస్సేన్ ఉత్సవాలలో పాల్గొన్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలంతా సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி