పరీక్షకు 47 మంది గైర్హాజరు

56பார்த்தது
పరీక్షకు 47 మంది గైర్హాజరు
ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు కొనసాగుతున్నాయి. జనగామ జిల్లా వ్యాప్తంగా ఈనెల 25న నిర్వహించిన పరీక్షలకు 47 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. ఈ మేరకు ఇంటర్ విద్యాధికారి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. మొత్తం 596 మంది విద్యార్థులకు గాను 549 మంది విద్యార్థులు హాజరైనట్టు పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி