12 గుర్తింపు కార్డులతో ఓటు వేయవచ్చు

71பார்த்தது
12 గుర్తింపు కార్డులతో ఓటు వేయవచ్చు
ఈనెల 27న ఉమ్మడి వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక జరగనుంది. ఉప ఎన్నికకు పట్టభద్రులు 12 రకాల గుర్తింపు కార్డులతో ఓటు హక్కు వినియోగించుకోవచ్చని ఎన్నికల అధికారులు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఓటరు గుర్తింపు కార్డు లేని వారు ఆధార్ కార్డు, ఉపాధి హామీ, జాబు కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు, తదితర గుర్తింపు కార్డులతో ఓటు వేయవచ్చని తెలిపారు.

தொடர்புடைய செய்தி