రాష్ట్ర వ్యవసాయ ముఖ్య కార్యదర్శికి వినతిపత్రం

66பார்த்தது
రాష్ట్ర వ్యవసాయ ముఖ్య కార్యదర్శికి వినతిపత్రం
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు రుణమాఫీ చేసిందని, కొన్ని సాంకేతిక కారణాల వల్ల కొందరికి రుణమాఫీ జరగలేదని డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్ రావు తెలిపారు. ఈ మేరకు రాష్ట్ర వ్యవసాయశాఖ ముఖ్య కార్య దర్శి రఘునందన్ రావుకు మంగళవారం ఆదిలాబాద్ డీసీ సీబీ చైర్మన్ బొజారెడ్డి, ఆత్మకూరు పీఏసీఎస్ చైర్మన్ ఏరుకొండ రవీందర్ గౌడ్ తో కలిసి వినతి పత్రాన్ని అందజేశారు.

தொடர்புடைய செய்தி