బాధిత కుటుంబాన్ని పరామర్శించిన నాగూర్ల

61பார்த்தது
బాధిత కుటుంబాన్ని పరామర్శించిన నాగూర్ల
శాయంపేట మండల కేంద్రానికి చెందిన బిఆర్ఎస్ నాయకులు పొడిశెట్టి గణేష్ తల్లి రాజేశ్వరి ఇటీవల అనారోగ్య కారణాలతో మరణించారు. విషయం తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర రైతు విమోచన కమిషన్ మాజీ చైర్మన్ నాగూర్ల వెంకటేశ్వర్లు బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. మాజీ మండల పార్టీ అధ్యక్షులు గంట శ్యాంసుందర్ రెడ్డి, దుంపల మహేందర్ రెడ్డి, అడప ప్రభాకర్, చల్ల శ్రీనివాస్ రెడ్డి, శ్రీనివాస్, తదితరులు ఆయన వెంట ఉన్నారు.

தொடர்புடைய செய்தி