బైక్ ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్యేలు

60பார்த்தது
నూతనంగా ఎన్నికైన మార్కెట్ కమిటీ పాలకవర్గం అధికారులు, రైతులతో సమన్వయంగా ముందుకు సాగి రైతుల సమస్యలను పరిష్కరించాలని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి అన్నారు. మార్కెట్ పాలకమండలి బాధ్యతల స్వీకరణ సందర్భంగా ఆదివారం పరకాల ఆర్టీసీ డిపో నుండి వ్యవసాయ మార్కెట్ వరకు కాంగ్రెస్ పార్టీ నాయకులు నిర్వహించిన భారీ బైక్ ర్యాలీలో పరకాల ఎమ్మెల్యే, భూపాలపల్లి ఎమ్మెల్యే పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி