ఇసుక రవాణాను అడ్డుకున్న గ్రామస్తులు

73பார்த்தது
జనగాం జిల్లా పాలకుర్తి నియోజకవర్గం దేవరుప్పుల మండలం రాంబోజి గూడెం గ్రామంలోని సమీప వాగు నుండి
జెసిబిల సహాయంతో కొందరు కాంట్రాక్టర్లు ఇసుకను రవాణా చేస్తున్నారు. శనివారం విషయం తెలుసుకున్న చిన్నమడూరు, రాంబోజి గూడెం గ్రామస్తులు పెద్ద సంఖ్యలో అక్కడికి వెళ్లి జెసిబి లను అడ్డుకున్నట్లు స్థానికులు తెలిపారు. మా గ్రామాల సరిహద్దు వాగు నుండి ఇసుక తరలింపును నిలిపివేయాలని జిల్లా అధికారులను వారు కోరారు.

தொடர்புடைய செய்தி