కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు శంకర్ మృతి

1560பார்த்தது
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు శంకర్ మృతి
జనగామ జిల్లా దేవరుప్పుల మండలం ధర్మగడ్డ తండా గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మూఢ శంకర్(45) మృతి చెందారు. సోమవారం ఈ సందర్భంగా వారి పార్థిక దేహానికి పలువురు కాంగ్రెస్ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి, వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. శంకర్ మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని, కాంగ్రెస్ పార్టీకి అతడు చేసిన కృషిని పలువురు కొనియాడారు.

தொடர்புடைய செய்தி