నారుమడి ఎండిపోతుందని ఆదనపు కలెక్టర్ కు వినతి

77பார்த்தது
విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ కాలిపోయి నారు మడి ఎండిపోతున్నదని జనగాం జిల్లా ఆదనపు కలెక్టర్ రోహిత్ సింగ్ కు జనగామ జిల్లా దేవరుప్పల మండలం రాంబోజి గూడెంలో రైతు తెలిపారు. గ్రామవాగులో చెక్ డ్యాం నుండి ఇసుక తరిస్తున్నారని కలెక్టర్ కు అందిన పిర్యాదు నేపథ్యంలో మంగళవారం వాగును సందర్శించడానికి వచ్చిన రోహిత్ సింగ్ కి రైతు వివరించగా ఫోన్లో అధికారులతో మాట్లాడి విద్యుత్ సరఫరాను సాయంత్రం వరకు చేయాలని ఆదేశించారు.

தொடர்புடைய செய்தி