ఘనంగా హనుమాన్ సంకీర్తన శోభయాత్ర

51பார்த்தது
జనగామ జిల్లా దేవరుప్పుల మండలం సింగరాజుపల్లి గ్రామంలో హనుమాన్ సంకీర్తన శోభయాత్ర ఘనంగా నిర్వహించారు. సోమవారం ఉదయం హనుమాన్ మాలదారులు మాట్లాడుతూ హనుమాన్ భక్తులు 41 రోజులు దీక్ష చేపట్టిన సందర్భంగా నగర సంకీర్తన శోభయాత్ర ఘనంగా నిర్వహించినట్లు తెలిపారు. హనుమాన్ ఆలయం నుండి ప్రధాన రహదారి మీదుగా నగర సంకీర్తన గ్రామంలోని ప్రతి వీధివీధికి తిరిగి భక్తి శ్రద్ధలతో భజనలతో శోభాయాత్ర నిర్వహించామని తెలిపారు.

தொடர்புடைய செய்தி