మృతుడి కుటుంబానికి బియ్యం పంపిణీ

65பார்த்தது
మృతుడి కుటుంబానికి బియ్యం పంపిణీ
జనగాం జిల్లా పాలకుర్తి మండల కేంద్రానికి చెందిన చిలుకమారి సోమనారాయణ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. బుధవారం వారి కుటుంబసభ్యులను పరామర్శించిన అమ్మ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ యతిపతి శ్రీకాంత్, ప్రధాన కార్యదర్శి జీడి. హరీష్ లు స్థానిక ఉపాధ్యాయుడు చిదురాల శ్రీనివాస్ అందించిన 25 కిలోల బియ్యం, కూరగాయలు, నిత్యావసర సరుకులను వారికుటుంబ సభ్యులకు అందించారు. ఈ కార్యక్రమంలో ఒర్రె కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி