24న డయల్ యువర్ డిఎం

51பார்த்தது
24న డయల్ యువర్ డిఎం
డయల్ యువర్ డిఎం కార్యక్రమాన్ని ఈనెల 24(బుధవారం)న మధ్యాహ్నం 3-4గంటల వరకు నిర్వహిస్తున్నట్లు హనుమకొండ ఆర్టిసి డిపో మేనేజర్ భూక్యా ధరమ్ సింగ్ మంగళవారం తెలిపారు. తమ డిపో పరిధిలోని జమ్మికుంట, వేలేరు, ఐయినవోలు, పర్వతగిరి, సంగెం, ఖిలా వరంగల్, హనుమకొండ, హసన్ పర్తి, కమలాపూర్, వరంగల్, కాజీపేట మండలాల పరిధిలోని గ్రామాల ప్రజలు డిపో అభివృద్ధి, బస్సు సర్వీసులపై తమ అభిప్రాయాలు తెలియజేస్తూ 9959226049లకు ఫోను చేసి తెలుపాలన్నారు.

தொடர்புடைய செய்தி