పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యయత్నం

83பார்த்தது
పాలకుర్తి మండలం ఎలరాయినీ తోర్రూరులో గత ప్రభుత్వంలో 20 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిరుపేద కుటుంబాలను ఎంపిక చేసారు. 20 డబుల్ బెడ్రూమ్ ఇండ్లలోనే కొద్ది రోజులుగా దళితులు నివాసం ఉంటున్నారు. బుధవారం మండల రెవెన్యూ, పోలీసు అధికారులు డబుల్ బెడ్రూమ్ ఇండ్లలో ఉన్న దళిత కుటుంబాలను ఖాళీ చెపించారు. వారి సామాన్లు అన్ని బయటకి తీసి ఇండ్లకు తాళాలు వేశారు. దీంతో దళిత మహిళలు పెట్రోల్ మీద పోసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు.

தொடர்புடைய செய்தி