ఏజెన్సీలో ప్రశాంతంగా కొనసాగుతున్న బంద్

51பார்த்தது
మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం కేంద్రంలో శనివారం ఆదివాసి సంఘాలు ఇచ్చిన బంద్ పిలుపు మేరకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కొత్తగూడ ఎస్సై కుషకుమార్ బందోబస్తు ఏర్పాటు చేశారు. అదిలాబాద్ జిల్లాలో ఆదివాసి మహిళపై అత్యాచార ఘటనకు నిరసనగా నేడు రాష్ట్రవ్యాప్త బందుకు ఆదివాసి సంఘాల నేతలు పిలుపునిచ్చారు.

தொடர்புடைய செய்தி