రాబోవు స్థానిక సంస్థల ఎన్నికల్లో యువతకే ప్రాధాన్యత: రాణా

81பார்த்தது
రాబోవు స్థానిక సంస్థల ఎన్నికల్లో యువతకే ప్రాధాన్యత: రాణా
భారతీయ జనతా పార్టీ దుగ్గొండి మండల అధ్యక్షులు నేదురు రాజేందర్ అధ్యక్షతన ఆదివారం రెబల్లె గ్రామ యువకులు పలువురు భారతీయ జనతా పార్టీ వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి గోగుల రాణా ప్రతాప్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు చేశారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి ముఖిడే ప్రభాకర్, చెల్పూరి రాజు తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி