మున్సిపాలిటీ అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష సమావేశం

79பார்த்தது
మున్సిపాలిటీ అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష సమావేశం
వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆదివారం మున్సిపాలిటీ అధికారులతో ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు తెలంగాణలో అతి పెద్ద పండుగ సద్దుల బతుకమ్మ, దసరా ఉత్సవాలను యధావిధిగా నిర్వహించాలని ఎక్కడ ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చెయ్యాలని సూచించారు. విద్యుత్ కాంతుల్లో పట్టణం మెరిసిపోవాలని కోరారు.

தொடர்புடைய செய்தி