సామాన్య ప్రజలకు అందుబాటులో వైద్య విద్య: ఆరోగ్య శాఖ మంత్రి

50பார்த்தது
వరంగల్ జిల్లా నర్సంపేట ప్రభుత్వ మెడికల్ కళాశాలను గురువారం ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నరసింహ ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ, ఏ ప్రభుత్వం వచ్చినా సామాన్య ప్రజలు కోరుకునేది విద్యా, వైద్యం అందించే విధంగా చేయాలని అనుకుంటారు. తమ బిడ్డలు నాణ్యమైన విద్యను అభ్యసించే విధంగా చేయాలని కోరుకుంటారు. అందులో భాగంగానే వైద్య విద్య ప్రతి ఒక్కరికి అందే విధంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

தொடர்புடைய செய்தி