భారీ వర్షాలకు కూలిన చెట్లను పరిశీలించిన ఈటెల రాజేందర్

50பார்த்தது
ములుగు జిల్లా పర్యటనలో భాగంగా శుక్రవారం తాడ్వాయి మండలంలోని తాడ్వాయి - మేడారం మధ్య అడవిలో భారీవర్షాలకు కూలిన చెట్లను ఈటెల రాజేందర్ పరిశీలించారు. వేల చెట్లు నేలకొరకడం పై ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ అటవీ శాఖ అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.

தொடர்புடைய செய்தி