వైభవంగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు

70பார்த்தது
వైభవంగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు
వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని 10వ వార్డు పోచమ్మ దేవాలయంలో దేవి శరన్నవరాత్రి వేడుకలు వైభవంగా కొనసాగుతున్నాయి. మూడో రోజైన శనివారం అన్నపూర్ణ దేవిగా అమ్మవారు భక్తులకు దర్శనం ఇచ్చారు. భక్తులు అమ్మవారికి వివిధ రకాల నైవేద్యాలను సమర్పించారు. మున్సిపల్ కౌన్సిలర్ నాగిశెట్టి పద్మ ప్రసాద్, అర్చకులు నిశాంత్ శర్మ, ప్రవీణ్, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி