అమ్మవారిని దర్శించుకున్న ఏసిపి

59பார்த்தது
వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణం వల్లభ్ నగర్ లోని దేవీ శరన్నవరాత్రి వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి. భారీ ఎత్తున నిర్వహిస్తున్న ఈ వేడుకలకు మంగళవారం నర్సంపేట ఏసీపీ కిరణ్ కుమార్, సీఐ రమణ మూర్తి, ఎస్సైలు సందర్శించారు. అమ్మవారిని దర్శించుకున్నారు. వారిని ఉత్సవ నిర్వాహకులు సన్మానించారు. నిమజ్జనం వేడుకలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని సూచించారు.

தொடர்புடைய செய்தி