ప్రధాన రహదారిపై కుంగిన బ్రిడ్జి

57பார்த்தது
ప్రధాన రహదారిపై కుంగిన బ్రిడ్జి
గత 20 రోజుల క్రితం కురిసిన వర్షానికి వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం పాపయ్యపేట నుండి నర్సంపేటకు వెళ్లే రహదారిలో ఉన్నటువంటి బ్రిడ్జి కుంగడం జరిగింది. శుక్రవారం మండల ఆర్ అండ్ బి అధికారులు కుంగిన బ్రిడ్జిని పరిశీలించారు. ప్రమాదంలో ఉన్న బ్రిడ్జి పైనుండి భారీ వాహనాలు వెళ్లరాదని హెచ్చరించారు. పాపయ్యపేట నుండి నర్సంపేటకు వెళ్లే వారు వయా ఎల్లయ్య గూడెం, జల్లి మీదుగా వెళ్లాలని సూచించారు.

தொடர்புடைய செய்தி