రైతు పండించిన పంటకు బోనస్ ఇవ్వాలి: పెద్ది

54பார்த்தது
రైతు పండించిన పంటకు బోనస్ ఇవ్వాలి: పెద్ది
రైతులు పండించిన ప్రతి పంటకు బోనస్ చెల్లించాలని వరంగల్ జిల్లా నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు. సోమవారం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి మాజీ ఎమ్మెల్యే లేఖ రాశారు. ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసి రైతు సంక్షేమానికి ప్రత్యేక చర్యలు చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డిని మాజీ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి కోరారు.

தொடர்புடைய செய்தி