రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి

76பார்த்தது
రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి
ములుగు మండలం జంగాలపల్లి క్రాస్ రోడ్డు నుండి ఎరుకలవాడ వరకు 80 లక్షల రూపాయల నిధులతో బి. టి. రోడ్డు నిర్మాణ పనులకు గురువారంమంత్రి సీతక్క. శంకుస్థాపన చేశారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు అదునిక రహదారులు నిర్మించడమే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి సీతక్క అన్నారు.

தொடர்புடைய செய்தி