ఆదివాసీ గ్రామాల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలి

55பார்த்தது
ఆదివాసీ గ్రామాల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలి
ఆదివాసీ గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఐటిడిఏ పెసా కో-ఆర్డినేటర్ కొమురం ప్రభాకర్ కోరారు. ములుగు జిల్లా మంగపేట మండలం అకినేపల్లి మల్లారం గ్రామంలో గురువారం నిర్వహించిన పెసా కమిటీ సమావేశంలో ప్రభాకర్ పాల్గొని మాట్లాడారు. ఆదివాసీ ప్రజలు తమ హక్కుల సాధన సమస్యల పరిష్కారం కోసం ఐక్యంగా ముందుకు సాగాలని ప్రభాకర్ అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ఆదివాసీ సంఘాల నేతలు తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி