ములుగు: మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలో భక్తుల సందడి

52பார்த்தது
ములుగు: మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలో భక్తుల సందడి
ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారం సమ్మక్క సారలమ్మ వనదేవతలను దర్శించుకోవడానికి ఆదివారం భక్తులు అధిక సంఖ్యలో భారీగా తరలివచ్చారు. భక్తులు ముందుగా జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించి తల్లుల గద్దెల వద్దకు చేరుకొని తల్లులకు ఇష్టమైన పసుపు, కుంకుమ, చీరే, సారే, గాజులు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం మేడారం జాతర ప్రాంగణంలోని చెట్ల క్రింద కోళ్లు, మేకలను బలి ఇచ్చి విందులు ఏర్పాటు చేసుకున్నారు.

தொடர்புடைய செய்தி