మంగపేట: మల్లూరు దేవాలయంలో భక్తుల రద్దీ

64பார்த்தது
ములుగు జిల్లా మంగపేట మండలం మల్లూరులో స్వయంభుగా వెలసిన శ్రీ లక్ష్మి నృసింహ స్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవు దినం కావడంతో కుటుంబసభ్యులతో కలిసి భారీగా భక్తులు తరలి వచ్చారు. నృసింహ స్వామి వారికి ప్రత్యేక తిలతైలాభిషేకం చేసిన అర్చకులు ఆరోగ్యం, వివాహం, సంతానలేమి భక్తులకు నాబీ ప్రసాదంతో సాల తీర్థ ప్రసాదాలు అందచేశారు.

தொடர்புடைய செய்தி