గుంజేడు ముసలమ్మ సన్నిధిలో భక్తుల రద్దీ

68பார்த்தது
ములుగు నియోజకవర్గంలోని కొత్తగూడ మండలం గుంజేడు గ్రామంలోని ముసలమ్మ దేవాలయంలో ఆదివారం భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. ముసలమ్మ దేవాలయానికి. కొత్తగూడ, ఖానాపురం, గూడూరు, నర్సంపేట తదితర ప్రాంతాల నుంచి భక్తులు వివిధ వాహనాల్లో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. వేసవి సెలవులు కావడంతో కుటుంబ సమేతంగా వచ్చిన పలువురు సరదాగా జాతరలో గడిపారు.

தொடர்புடைய செய்தி