బాధిత కుటుంబాలను ఆదుకోవాలి

83பார்த்தது
బాధిత కుటుంబాలను ఆదుకోవాలి
ఇసుక లారీల ప్రమాదంలో ఇటీవల మృతి చెందిన బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని ఏటూరునాగారం ఐటిడిఏ ముందు శనివారం రాస్తారోకో నిర్వహించారు. బోడ శ్రీను, బందెల సాంబయ్య అనే ఇద్దరు లారీ ప్రమాదంలో మృతిచెందగా నేటి వరకు ప్రమాదానికి కారణమైన లారీలను పోలీసులు గుర్తించలేదని ఆందోళన వ్యక్తం చేశారు. తమ కుటుంబాలకు ఎలాంటి న్యాయం చేయలేదని వాపోయారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్సై తాజుద్దీన్ బాధితులకు నచ్చచెప్పి విరమింపజేశారు.

தொடர்புடைய செய்தி