ఆశాలకు ఎగ్జామ్ పెట్టే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని వినతి

67பார்த்தது
ఆశాలకు ఎగ్జామ్ పెట్టే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని వినతి
లంగాణలో ఆశాలకు ఎగ్జామ్ పెట్టే నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని ఆశా వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో శనివారం ములుగు జిల్లా అదనపు కలెక్టర్ శ్రీజకు, డిఎంహెచ్ఓ ఆఫీసులో వినతిపత్రం అందజేశారు. సిఐటియు జిల్లా కార్యదర్శి రాజేందర్ మాట్లాడుతూ. ప్రభుత్వం ఇచ్చిన ట్రైనింగ్ లు పొంది ప్రజలకు మందులు అందజేస్తున్నారని. సీనియారిటీ ఉన్న ఆశాలకు కొత్తగా ఎగ్జామ్ పెట్టడం సమంజసం కాదన్నారు.

தொடர்புடைய செய்தி